Wednesday, March 16, 2011

జిడ్డు కృష్ణమూర్తి,Jiddu Krishnamurty


  • image : courtesy -- Wikipedia.org
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -జిడ్డు కృష్ణమూర్తి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

మే 12, 1895న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో జన్మించాడు. ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ అనేక ప్రసంగాలు చేశాడు. జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లి లో జన్మించారు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసు లో నివాసం పెట్టారు .

పూర్తి వివరాలకోసం -> తెలుగు వికిపిడియా లో ... జిడ్డు కృష్ణమూర్తి .


  • -===========================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment